రుబాయీలకు ఉమర్ ఖయ్యాం (పర్షియన్), అంజద్ హైదరాబాది, మహమ్మద్ ఇక్బాల్, మీర్ అనీస్, దబీర్, మరియు లు ప్రసిధ్ధులు.
మహమ్మద్ ఇక్బాల్ రుబాయి
- తెరే షీషే మేఁ మై బాఖీ నహీఁ హై
- బతా క్యా తూ మేరా సాఖీ నహీఁ హై
- సమందర్ సే మిలే ప్యాసే కొ షబ్ నమ్
- బఖీలీ హై యె రజ్జాఖీ నహీఁ హై
అంజద్ హైదరాబాది రుబాయి
- బందే హో అగర్ రబ్ కే తొ రబ్ సే మాంగోపానశాల, దువ్వూరి రామిరెడ్డి వ్రాసిన పద్య కావ్యము. పారసీక కవి ఆయిన ఉమర్ ఖయ్యాం (జననం:1048 – మరణం: 1123) రచించిన “రుబాయితు”లకు ఇది అనువాదం.
- హర్ చీజ్ ముసబ్బబ్ సబబ్ సే మాంగో
- మిన్నత్ సే ఖుష్ ఆమద్ సే అదబ్ సే మాంగో
- క్యోఁ గైర్ కే ఆగే హాథ్ ఫైలాతే హో
మొలచిన లేతపచ్చికల మొటుగ కాలిడ బొకు
దెవదూతల రుచిరాధర ప్రకృతి దాల్చెనొ సుందరమందగామి
ఎ లలిత శరిర మ్రుత్కాణాల జిగురించనొ ఎమొ కొమలి
సుందరి మెరుంగు కపొలముల దాచిన ముద్దులు దొంగిలించి
సంబరముగ శీధువానుము నమాజులు పూజలు చెయనేల
ఎవ్వరైనా వచ్చినారె మ్రుతివాటిక కేగిన పూర్వయాత్రికుల్
మదీయ జీవ సంబరన భయంబె మిక్కుటము ప్రాణము దెవము వద్ద వడ్డి
బేహారముకు అప్పుగొం టి ఋణమంతయు ఇమ్మని తల్పు తట్టి న
సరసర హేమనిష్కముల సంచులు ముందర విప్పిపొసెదన్
పాతవై చినెగెను నెడున్ మరల చెప్పుల కొసము వచ్చినాడన్
నెమ్మనము సెడంగ నియ్యెడ నమాజొనరింపగరాను
నీవు చచ్చినయెడ వీడిపొయెదవు చెప్పులవొలె నమాజుసైతమున్
ఒక్క వర్తమానమె సతత మవ స్యమగు సంపద విషాదపాత్రకి
ఈమతమున తావులేదు క్షణ మాత్రవహింపుము పానపాత్రికన్
గతము కానరాదు భవిష్యత్తు తెలియదు. ఒక్క వర్తమానం మాత్రం అనుభవించటానికి పనికి వచ్చె సంపద. విషాదా నికి తావు లేదు ఆనందంగా మధుపాత్ర తిసికొ మంటాడు ఖయ్యామ్
తారాశుక్తులు రాల్చినట్టి జిగిముత్యాలట్లు పూరేకులన్
జారెన్ సన్నని మంచుతుంపురులు వాసం తొదయశ్రీ కి
కాం తారత్నం అనువెన నెచ్చెలిగ ఉద్యానంబునం దొచె
మిత్రా రారమ్ము సుఖింపుము ఈఅదను వ్యర్ధంబై న రాదెన్నడున్
పూల రెకులనుం జారిపడె మంచు చినుకుల్ని ఆకాశంలొ నక్షత్రాలు రాల్చె ముత్యాలు గా వర్నిస్తాడు
మిత్రుడా వసంతఋతువులొ ఉద్యానం అనువుగాఉంది ఈ అదను పొతె మల్లి రాదు అని అంటున్నాడు ఖయ్యామ్
ఆదిమధ్యాంత రహితమై యలరచుండు
కాలయవనిక భేధింప గలమె మనము
ఇటకు ఎందుండి వచ్చె ఇకెటకు బొవు
ప్రాణియను ప్రశ్నకు ఎవ్వాండుబదులుచెప్పు
మొదలు చివర లెని ఈ కాలతెర ను కనుగొనలెము
ఇ క్కడికి ఎక్కడ నుండి వచ్చాము ఎక్కడికి వెలుతున్నము
ఈప్రశ్నకు బదులు ఎవరు చెప్థారు
అఖిల శాస్త్ర పురాణ తత్వాబుధు లీది
పరమ విజ్ఞాన దీపమౌ పండితుండు
కాలరాత్రిని మార్గంబు కానలెక
అల్ల మాములు కధ జెప్పి అంతరించు
సకల శాస్త్రలు సదివిన పండితుడు కుడా
పొయెటప్పుడు అందరు చెప్పె మాములు కధె చెబుతాడు
నిన్నటి రోజు కుమ్మరిని కనుకొం టి బజారువీధిలొ
మన్నొక ముద్దజెసి మడమం జెడంద్రొక్కుచు నుండ వానితొ అది
చిన్నగ మందలించె నది దీనత మెల్లగ సలంగ ద్రొక్కు మయన్నఎరుంగవే నన్నునొకప్పుడు నీవలె నందగాడినె
మట్టి ముద్ద ను తొక్కు తున్న కుమ్మరి తొ ఆముద్ద
అన్నా మెల్లిగా తొక్కు నెనుకుడా నికుమాదిరిగా ఒకప్పుడు అంగాడినె అని అంటుంది
ప్రతివాడు మట్టి లొ కలసి పొయెవాడె అని ఖయ్యామ్ అంటాడు
ఇల చదరంగం అదుజెనులెల్లరు పావులు లహస్సులున్ నిశల్
తెలుపు నలుపు గళ్ళ కదిలించును రాజును బంటును టక్కు పావుల
విధి ఆటగాడు పలుపొకల్న్ ద్రిప్పును గళ్ళూ మార్ఛు నవ్వల
నొకటొకటిన్ జదిపివైసు నగాధ సమాధి పెటికన్
ఈభుమి ఒక చదరంగము పగలు రాత్రి నలుపు తెలుపు గళ్ళు జనులందరు పావులు
ఆట గాడు విధాత చివరకు రాజులు బంటులు అందరూ సమాధి లొ కి వెల్లెవారె
విషము నమ్రు తంపు మసిబుడ్ల్ల విధి కలంబు ముంచి
లొకుల నుదుట లిఖించు మొదట
గరంగ దరుంబేద కన్నిటి కాల్వ నదియు
పరమ భక్తుని యనుతాప వహ్ని జెడదు
విషాన్ని అమ్రుతాన్ని కలిపి మానవుల నుదుట రాసెరాతలకు
మెమెం దుకు బలి కావాలి దెవుడా అని అడుగు తున్నాడు ఖయ్యామ్ ఇవి మొచ్చుకు కొన్నిమాత్రమె 125 రుబాయీలలొ 10% మాత్రమె
1928 మొదలు 1991 వరకు 10 ముద్రణలు వెలువడింది దీనిని బట్టి ఈపానశాల కు ఎంత ప్రజాదరణ ఉందొ తెలుస్తుంది పారశికము లొ ఖయ్యామ్ రుబాయీలు ఎలాఉంటాయొ తెలీయదుగాని దువ్వురి రామిరెడ్డి గారి పానశాల మాత్రం తెట తెలుగులొ హ్రుదయానికి హత్తు కునే విధంగా ఆనం దంగా హాల్హాదం గా మరచి పొలెని మధురానుభుతిని అందిస్తాయీ అన్నది అక్షరసత్యం.
………………………………………………………………….
2009
తెలుగు రుబాయీలు
-ఎండ్లూరి సుధాకర్
దుర్మార్గుల నేరానికి ఎగ్గే లేదు
జాతికింత అవమానం జరుగుతు వున్నా
జనం లో రగులుతున్న అగ్గే లేదు .
ఆడవాళ్ళ చట్టాలను కాపాడాలి
ఇరుగు పొరుగు వారికొరకు పోరాడాలి
దెబ్బతినే దేశమాత దేహం చూసి
దేవుడైన ఆమె వైపు నిలబడాలి .
భయం వేస్తున్నదమ్మా భైంసా
మధ్య యుగాల నాటి మత హింస
గుండె బాదుకుంటూ అరుస్తోంది
గూడు కాలిన నల్లహంస.
రాతి దేవుళ్ళకు నమస్కరిస్తాడు
బాబాలను బహుగా సత్కరిస్తాడు
యాచకులెవరైనా ‘అయ్యా’ అంటే
ఛీ పొమ్మని ఆ భక్తుడు ఛీత్కరిస్తాడు.
కాపీ కొట్టిందని ఎగబడి పట్టుకున్నారు
కళాశాల పరువు తీసిందని కసిగా తిట్టుకున్నారు
ఈ కార్పొరేట్ కంసులంతా కలిసి
బంగారం లాంటి బాలికను పొట్టన పెట్టుకున్నారు .
ఆమె మొదట్లో ఒక పువ్వనుకున్నాను
ఏమీ తెలియని గూటి గువ్వనుకున్నాను
మైకు ముందు నిలబడ్డాకే తెలిసింది
ఆమె నిజంగా ఒక నిప్పు రవ్వనుకున్నాను.